PM Modi Inaugurates 35 PSA Oxygen Plants Established | 35 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన మోదీ

Share this & earn $10
Published at : October 11, 2021

కరోనాపై భారత్ చేస్తున్న ధైర్యవంతమైన పోరాటాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో 93 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తైందన్న ప్రధాని...త్వరలోనే వంద కోట్ల మార్కును చేరుకుంటామని అన్నారు. PM-కేర్స్ కింద దేశంలోని 35 ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ నుంచి మోదీ వర్చవల్ గా ప్రారంభించారు. ఈ కొత్త ప్లాంట్ల ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లైందని మోదీ తెలిపారు. కేంద్రంలో, ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న భాజపా అనే రెండు ఇంజన్ ల ప్రభుత్వాలు..... ఈ రాష్ట్రాన్ని కొత్త ఎత్తలకు తీసుకువెళతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలను ప్రస్తావించిన మోదీ రాష్ట్రం ఏ దిశగా వెళ్లాలో అక్కడి ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. కరోనా సమయంలో భారత్ తీసుకున్న చర్యలు దేశ సత్తాకు ప్రతీకలు అని మోదీ అన్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- PM Modi Inaugurates 35 PSA Oxygen Plants Established | 35 ఆక్సిజన్  ప్లాంట్లను ప్రారంభించిన మోదీ
ETVETV TeluguETV NewsVideo